పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకుని ముమ్మిడి వరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు……. అమలాపురం నకు చెందిన గుడివాడ రాంబాబు దంపతులు,కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సూరేశ్వర స్వామి కి కలసాలతో, ప్రత్యేక ద్రవ్యాలు తో ,లక్షపత్రులతో పూజలు నిర్వహించారు…ఈ కార్యక్రమంలో అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also…




Total views : 150379