Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh భీమవరంలో విషాదం..!

భీమవరంలో విషాదం..!

by Satya
crime

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. కొంగర మల్లయ్య గట్టు మీద అనుమానస్పద స్థితిలో మహిళ హత్యకు గురైనంది. ఈ నెల 4వ తేదీ పెనుగంచిప్రోలు పియస్ లో భర్త పద్మాల సురేష్, భార్య త్రివేణి కనిపించడం లేదని త్రివేణి తండ్రి ఫిర్యదు చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ సుతారి మేస్త్రి పని చేస్తుంటాడని, మృతురాలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నట్లు సమాచారం అందిదని పోలీసులు తెలిపారు. విజయవాడ హైదరాబాద్ హైవే పక్కన టోల్ ప్లాజా వద్ద కొంగర మల్లయ్య గట్టు పై మృతదేహం లభ్యమైందని తెలిపారు. భర్తే హత్య చేసి ఉంటడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

019446
Total views : 90731

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.