Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaHyderabad స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

by Rama
patnam rajendar reddy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో స్వర్గీయ పట్నం రాజేందర్ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో గెలుపొందిన వారికి ఆయన వర్ధంతి సందర్భంగా బహుమతులను అందజేయడం జరిగింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ యొక్క బహుమతులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి చేతులమీదుగా ఈ బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి ని స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, తాళ్లపల్లి ఎంపీటీసీ సునీత రామస్వామి, నాగర్ గుడా సర్పంచ్ కృష్ణా గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది చదవండి: గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం..


రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..
మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013927
Total views : 78464

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.