Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home TelanganaHyderabad స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

by Rama
patnam rajendar reddy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో స్వర్గీయ పట్నం రాజేందర్ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో గెలుపొందిన వారికి ఆయన వర్ధంతి సందర్భంగా బహుమతులను అందజేయడం జరిగింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ యొక్క బహుమతులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి చేతులమీదుగా ఈ బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి ని స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, తాళ్లపల్లి ఎంపీటీసీ సునీత రామస్వామి, నాగర్ గుడా సర్పంచ్ కృష్ణా గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది చదవండి: గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం..


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: