Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana ప్రజాభవన్‌కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు

ప్రజాభవన్‌కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు

by Satya
Praja Bhavan

హైదరాబాద్‌(Hyderabad):

హైదరాబాద్‌(Hyderabad) లోని ప్రజాభవన్‌(Praja Bhavan)కు డీఎస్సీ(DSC)- 2008 బాధితులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి తమను ఆదుకోవాలని కోరారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపైగా అభ్యర్థులు ప్రజాభవన్‌(Praja Bhavan)కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ..

ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. డీఎస్సీ(DSC) 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని డీఎస్సీ(DSC) అభ్యర్థులు కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తక్కళ్లపల్లి లో పట్టపగలే దారుణం…


22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: