వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్- MGM ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా పేరు ఉంది. కానీ ఈ ఆస్పత్రికే వైద్య చికిత్స అందించవలసిన పరిస్థితి ఎదురయ్యింది. సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం. ఇక్కడ పని చేసే అధికారులు ఒకరి పైన మరొకరు దూషించుకోవడం, చాడీలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు. వారికి మందులు కావాలంటే సగం ఇక్కడ ఇస్తారు సగం బయట తీసుకోమని చెబుతారు. ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉండరు. ఇక్కడ గుండె జబ్బులకు సంబంధించిన డాక్టర్ రెండు రోజులు ఇక్కడ ఎంజిఎంలో చూస్తారు మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్ లో చూస్తుంటారు
ఈ ఆసుపత్రిలో సరిగా ఏ పరికరాలు పనిచేయవు ముషికాల ఆటలు, పాముల బుసబుసలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు పిల్లల వార్డులో ఏ పరికరాలు పనిచేయవు. మార్చురీ వైపు వెళితే ఆ దుర్వాసనకు కడుపులో పేగులు బయటికి రావాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ రైతులు సీజన్ లో వారికి కావలసిన విత్తనాలకు గాని, ఎరువులకు గాని గతంలో ఎప్పుడో చెప్పులు పెట్టుకొని కూర్చునేవారు. కానీ ఈ పెద్ద ఆస్పత్రికి వచ్చే రోగులు అలానే పెట్టుకుని ఉండవలసి దుస్థితి నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి