వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్- MGM ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా పేరు ఉంది. కానీ ఈ ఆస్పత్రికే వైద్య చికిత్స అందించవలసిన పరిస్థితి ఎదురయ్యింది. సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం. ఇక్కడ పని చేసే అధికారులు ఒకరి పైన మరొకరు దూషించుకోవడం, చాడీలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు. వారికి మందులు కావాలంటే సగం ఇక్కడ ఇస్తారు సగం బయట తీసుకోమని చెబుతారు. ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉండరు. ఇక్కడ గుండె జబ్బులకు సంబంధించిన డాక్టర్ రెండు రోజులు ఇక్కడ ఎంజిఎంలో చూస్తారు మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్ లో చూస్తుంటారు
ఈ ఆసుపత్రిలో సరిగా ఏ పరికరాలు పనిచేయవు ముషికాల ఆటలు, పాముల బుసబుసలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు పిల్లల వార్డులో ఏ పరికరాలు పనిచేయవు. మార్చురీ వైపు వెళితే ఆ దుర్వాసనకు కడుపులో పేగులు బయటికి రావాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ రైతులు సీజన్ లో వారికి కావలసిన విత్తనాలకు గాని, ఎరువులకు గాని గతంలో ఎప్పుడో చెప్పులు పెట్టుకొని కూర్చునేవారు. కానీ ఈ పెద్ద ఆస్పత్రికి వచ్చే రోగులు అలానే పెట్టుకుని ఉండవలసి దుస్థితి నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి