Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Telangana పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

by Rama
పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ బ్యూరో క్రాట్ బాలాలత. తాజాగా సివిల్ పరీక్షలు తనతో పాటు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని బాలాలత సవాల్ విసిరారు. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని మండిపడ్డారు. అసలు దివ్యాంగులు బతకాలా వద్దా మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అని బాలాలత ప్రశ్నించారు. స్మిత సబర్వాల్ ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదన్నారు. స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా లేక తెలంగాణ ప్రభుత్వ విధానమా చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు పనిచేయవని కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందన్నారు. జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా.. ఐఏఎస్ అధికారులే ఆయనను నడిపించారని అన్నారు. సీఎం, సీఎస్ ఆలోచించి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బాలాలత కోరారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46188

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.