Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Main News తేనెటీగల దాడిలో మహిళా మృతి..

తేనెటీగల దాడిలో మహిళా మృతి..

by Rama
Bees attack

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కొత్తూరు గ్రామం నుండి భార్యా భర్తలైన గోగ్గేల రవీందర్, గొగ్గేల సూర్యకాంతం (23 ) ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై వెల్లుతుండగా మార్గమధ్యలో తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ముగ్గురు పిల్లలు, ఆమె భర్త రవీందర్ సైతం తేనెటీగల దాడిలో గాయపడ్డారు. బైక్ పై నుండి కింద పడడంతో తేనెటీగలు విపరీతంగా కుట్టడంతో గోగ్గల సూర్యకాంతం (23) అనే మహిళ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యలు పల్స్ రికార్డు కాలేదని, బాడీ మొత్తం విపరీతంగా వాపు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా మృతి చెందింది.

Advertisements

You may also like

Our Visitor

014174
Total views : 79479

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.