సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ, లింక్లు, బ్యాంక్ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా, ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్నకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర్ ఈనెల 20న తన సెల్ఫోన్లో సిమ్ చెడిపోవడంతో మరో కొత్త సిమ్ తీసుకున్నాడు. ఫోన్లో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్ పనిచేయగా ఇంతలోనే సైబర్ నేరగాళ్లు తన ఎస్బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా రూ.23 వేల నగదును మాయం చేశారు.అయితే ఇది వద్ద తప్పు జరిగిందని SBI బ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా మాది బ్యాంక్ డబ్బులు తీసుకున్నారు . అని చెప్పడంతో అవ్వకైనా గంగాధర్ దీంతో వెంటనే స్థానికంగా ఉన్నా ఎయిర్టెల్ కార్యాలయం కు వెళ్లి ఎయిర్టెల్ సిమ్ ఫోన్ లో వేయగానే డబ్బులు మాయమైనావి అని ఎయిర్టెల్ అధికారులను నిలదీశాడు పై అధికారుకు తెలియజేస్తా అని ఎయిర్టెల్ అధికారాలు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన గంగాధర్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.