సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ, లింక్లు, బ్యాంక్ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా, ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్నకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర్ ఈనెల 20న తన సెల్ఫోన్లో సిమ్ చెడిపోవడంతో మరో కొత్త సిమ్ తీసుకున్నాడు. ఫోన్లో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్ పనిచేయగా ఇంతలోనే సైబర్ నేరగాళ్లు తన ఎస్బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా రూ.23 వేల నగదును మాయం చేశారు.అయితే ఇది వద్ద తప్పు జరిగిందని SBI బ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా మాది బ్యాంక్ డబ్బులు తీసుకున్నారు . అని చెప్పడంతో అవ్వకైనా గంగాధర్ దీంతో వెంటనే స్థానికంగా ఉన్నా ఎయిర్టెల్ కార్యాలయం కు వెళ్లి ఎయిర్టెల్ సిమ్ ఫోన్ లో వేయగానే డబ్బులు మాయమైనావి అని ఎయిర్టెల్ అధికారులను నిలదీశాడు పై అధికారుకు తెలియజేస్తా అని ఎయిర్టెల్ అధికారాలు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన గంగాధర్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.