Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం…

సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం…

by Rama
సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం...

సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ, లింక్‌లు, బ్యాంక్‌ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా, ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంప్‌నకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర్‌ ఈనెల 20న తన సెల్‌ఫోన్‌లో సిమ్‌ చెడిపోవడంతో మరో కొత్త సిమ్‌ తీసుకున్నాడు. ఫోన్లో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్‌ పనిచేయగా ఇంతలోనే సైబర్‌ నేరగాళ్లు తన ఎస్‌బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా రూ.23 వేల నగదును మాయం చేశారు.అయితే ఇది వద్ద తప్పు జరిగిందని SBI బ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా మాది బ్యాంక్ డబ్బులు తీసుకున్నారు . అని చెప్పడంతో అవ్వకైనా గంగాధర్ దీంతో వెంటనే స్థానికంగా ఉన్నా ఎయిర్టెల్ కార్యాలయం కు వెళ్లి ఎయిర్టెల్ సిమ్ ఫోన్ లో వేయగానే డబ్బులు మాయమైనావి అని ఎయిర్టెల్ అధికారులను నిలదీశాడు పై అధికారుకు తెలియజేస్తా అని ఎయిర్టెల్ అధికారాలు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన గంగాధర్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.