Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshPrakasam సచివాలయం సిబ్బందిని ప్రశ్నించిన తల్లిదండ్రులు..

సచివాలయం సిబ్బందిని ప్రశ్నించిన తల్లిదండ్రులు..

by Rama
Anganwadi

తమ పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బంది ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45,46 అంగన్వాడి కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ళ వద్దకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు తమకు తెలియదని పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014177
Total views : 79510

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.