Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవాలు

విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవాలు

by Satya
Rajshyamala

విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఉత్సవాల్లో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భారతావనిలో వైదికపరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చనా ప్రత్యేకమైనదని చెప్పారు. అమ్మవారి కృప తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు సుఖ సంతోషాలను, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు చేపట్టామని తెలియజేశారు. Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
    నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78684

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.