Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

by Satya
Derailed goods train

రేణిగుంటలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో చెన్నై నుంచి రేణిగుంటకు రెండు గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుండి అస్సాంకు కార్ల లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలు రాత్రి రేణిగుంట సౌత్ క్యాబిన్ వద్దకు చేరుకోగానే ఒక భోగి పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వేసిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..
    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, క‌మిటీల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు. పార్లమెంట్ నియెజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యేక…
  • ఏపీలో వితంతువులకు శుభవార్త..
    రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన…
  • క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
    దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్‌ 14న ‘క్వాంటం కంప్యూటింగ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌’ ప్రారంభోత్సవం అనంతరం, ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో…
Advertisements

You may also like

Our Visitor

014306
Total views : 79845

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.