Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana రెండవ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

రెండవ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

by Satya
BJP's victory march

తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్రల పేరుతో రథయాత్రలు చేపడుతున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లసర్టర్లు విభజించింది. 5 వేల 500 కిలో మీటర్లు యాత్ర మొదలు పెట్టారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. ఇవాళ నారాయణ పేట, మహబూబ్ నగర్ లో జరుగుతున్న యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు బీజేపీ నేతలు వివరిస్తున్నారు.Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు …
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??
ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014604
Total views : 80576

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.