862
నెల్లూరు(Nellore) వైసీపీ రాజకీయాల్లో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠతకు తేర పడింది. నెల్లూరులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటివరకు తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెనుదిరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. ఇక వేమిరెడ్డి ఏ పార్టీలో చేరతారు అన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.