Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra PradeshWest Godavari జనంలోకి జనసేన కార్యక్రమం..

జనంలోకి జనసేన కార్యక్రమం..

by Rama
bammidi nayar

టీడీపీ జనసేన కూటమికి ప్రజలు మద్దతు తెలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని ఏటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా ఇరు పార్టీ నాయకులు కూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: పాదయాత్రతో శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు



నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042283
Total views : 223755

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: