Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshChittoor ఎస్సై దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

ఎస్సై దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

by Rama
TDP Leaders

చిత్తూర్ జిల్లా వికోట లో 59 సంవత్సరాలుగా శ్రీ వీరాంజనేయ స్వామి పుస్తకాలకు సేవ జరుగుతుంది. ప్రతి పుష్పలకి సేవలో సుమారు 50వేల మంది భక్తులు పాల్గొంటారు. ఇదే క్రమంలో ఈరోజు నిర్వహిస్తున్న పుష్ప పల్లకి సేవలో సుమారు 60 వేలకు పైగా జన సమీకరణ చేశారు. పుష్ప పల్లకి సేవా వాహనాన్ని పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ నడుపుతున్నారు. సదరు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏబీఎన్ ఒక పత్రిక రిపోర్టర్ వెళ్ళాడు. ఆ రిపోర్టర్ వెళ్లకూడదు అంటూ పెద్ద పంజాని ఎస్సై అడ్డుకున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అక్కడే ఉండి గమనించిన వికోట వాసి సదర వ్యక్తి అతను కూడా రిపోర్టర్ సర్ అని తెలుపగా అతనిపై విచక్షణారహితంగా చెవిలో రక్తం వచ్చేలా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తెలుగు తమ్ములు అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. స్థానిక సీఐ ఎంత సర్ది చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు. చివరికి సంఘటన స్థలానికి చేరుకున్న పలమనేరు డి.ఎస్.పి పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలపై ఇలాంటి చాట్ చేసిన పోలీసులపై మండిపడ్డ టీడీపీ నాయకులు చివరికి అతనిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు.

ఇది చదవండి: జనంలోకి జనసేన కార్యక్రమం..


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025384
Total views : 147127

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.