వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గురువారం జరిగిన బైక్ వివాదం (Bike Controversy)లో నలుగురు వ్యక్తులు ఒకటి మీద ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గొడవల కారణంగా గురువారం అర్ధరాత్రి టైంలో కక్షపూరితంగా రెండు ఇళ్లకు నిప్పు అంటించారు. రెండిటితోపాటు పక్కనే ఉన్న పక్కనే ఉన్న మరో రెండిళ్ళకి నిప్పు అంటుకోవడంతో మొత్తం నాలుగు ఇల్లు పూర్తిగా కాలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి డబ్బులు అన్ని బూడిదైపోయాయని అధికారులు స్పందించి సహాయం చేయాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నేటి నుంచి బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 90620