హైదరాబాద్(Hyderabad)లో బీఆర్ఎస్(BRS) అవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ పార్టీ జెండా అవిష్కరించారు. అధికారంపోగానే ఆవిర్భావ వేడుకులను బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అధికారంలో ఉంటేనే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జెండా ఎగరేసి ఊరుకుంటే ఎలా బీఆర్ఎస్ ఆఫీసులో నాటి వైభవం నేడేదీ? అంటూ చర్చించుకుంటున్నారు. గత ఏడాది వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు జరగగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. పార్టీ ఓటమితో కళ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం కల తప్పడంపై అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేన పరిస్థితి ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92509