నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గెలిచిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధీర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి 80 వేల ఓట్ల వేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.అలాగే ఈ ఎన్నికలలో ప్రజలు టిడిపి ప్రభుత్వానికి పట్టం కట్టారని మేము ఓటమి అంగీకరిస్తున్నామని అయినప్పటికీ మేము ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమ తెలుసుకుంటూ వారితోనే ఉంటామని నందికొట్కూరు నియోజకవర్గం జగన్ మోహన్ రెడ్డిని పిలిపించి కార్యకర్తలతో మాట్లాడి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మేము ఓడిపోయినప్పటికీ ప్రజలతో ఉంటూ గడప గడప తిరిగి ప్రజలకు వారు ఏమేమి అవసరాలు ఉన్నాయి తెలుసుకొని రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తాం అన్నారు అలాగే టిడిపి ప్రభుత్వం వారు ప్రజలకు మంచి చేయాలని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
- ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి… లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు. తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ… సామాన్య ప్రజల నుంచి…
- ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి…
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో…
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 148955