మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న బీజేపీ శ్రేణులు, అభిమానులు . కాషాయమయమైన బేగంపేట్ ఎయిర్ పోర్ట్ , బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ .ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ . కేంద్రమంత్రులతో పాటు లోకసభ సభ్యులను సన్మానించానున్న బీజేపీ రాష్ట్ర న్యాయకత్వం.
ర్యాలీ రూట్ : బేగంపేట్ విమానాశ్రయం నుంచి ర్యాలీ ప్రారంభం
రసూల్ పూర x రోడ్ ( ఎన్టీఆర్ విగ్రహం) – ప్యారడైజ్ సర్కిల్ – రాణి గంజ్ ( బాంబే హోటల్ ) – బోట్స్ క్లబ్ – మారియాట్ హోటల్ – కవాడిగూడ x రోడ్- CGO టవర్స్ – ముషీరాబాద్ x రోడ్ – గోల్కొండ x రోడ్ – నారాయణగూడ ఫ్లైఓవర్ – YMCA – హిమాయత్ నగర్ x రోడ్ – ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ x రోడ్- బషీర్ బాగ్ ఫ్లైఓవర్ – బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహం – అబిడ్స్ సర్కిల్ – నాంపల్లి రైల్వే స్టేషన్ – నాంపల్లి x రోడ్ – బీజేపి రాష్ట్ర కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ
ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎంపీ లకు సన్మాన సభ . సభ లో పాల్గొననున్న ఎన్నికైన ఎంపీ లు, ఎంఎల్ఏ లు, mlc, రాష్ట్ర ముఖ్య నాయకులు . సభ ముగిసిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఎన్నికైన ఎంపీ లు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90621