Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

by Rama
ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒక ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న తర్వాత 25 మంది విద్యార్థులకు కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. వెంటనే స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్… విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019235
Total views : 90135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.