Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh చంద్రబాబుపై ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం

చంద్రబాబుపై ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం

by Prakash
MLA Namburi shankar Rao

పల్నాడుజిల్లా, Palnadu…

చంద్రబాబు పై ఎమ్మెల్యె నంబూరి శంకర్రావు(MLA Namburi Shankar Rao) అగ్రహాం

క్రోసూరులో చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం(Praja galam) సభ అట్టర్ ప్లాప్. గతంలో ఏం చెప్పారు అదే చెప్పారు. 6నెలలో మూడు సభలు పెట్టారు. మూడు సభలు పేర్లు మార్చారు. పెదకూరపాడు టీడీపీ కొత్త అభ్యర్థి రాసింది చంద్రబాబు చదివి విన్పించారు. తెలంగాణ, ఆంధ్ర లో అన్ని నేను చేశానంటు చంద్రబాబు ప్రగాల్భాలు పలికారు. పెన్న,గోదవరి అనుసంధానం చేయలేకపోయారు,పటీసీమ,పోలవరం ప్రాజెక్టులు అవినీతి చేశారు. చంద్రబాబు 14ఏళ్లలో ఒక ప్రాజెక్టు తెచ్చారా. నిర్మించారా.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమరావతి-బెల్లంకొండ రోడ్డు పనులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి. పెదకూరపాడుకు ఐటీ కంపెనీ పెడతామని చంద్రబాబు మాటలు హాస్యస్పదంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు మైండ్ పోయి మాట్లాడుతున్నారు. ఇసుకకు నాకు ఎలాంటి సంబధం లేదు. రోజుకు30కోట్లు వస్తున్నాయంటు చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. ఇసుక పై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబును గెలిపిస్తే రెండు ఏళ్లు అసెంబ్లీకి రాకుండా పారిపోయిన పిరికిపంద.

చంద్రబాబుకు నాగురించి మాట్లాడే అర్హత లేదు- నంబూరిశంకర్రావు

ఎన్నికలు నేరుగా ఎదుర్కోలేక సిగ్గులేకుండా పోత్తులు పెట్టుకున్నారు. మీడియా లేకపోతే చంద్రబాబు రాజకీయండా బతికిఉండేవారు కాదు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఒడిపోతే సిగ్గులేకుండా టీడీపీ లో చేరిన వ్యక్తి. చంద్రబాబుకు పార్టీ లేదు. ఎన్టీఆర్ వచ్చి పార్టీ లాకుంటారు. లోకేష్ కోసం చంద్రబాబు ఎంతోమందిని బలిచేశారు. రెండు నెలల తర్వాత టీడీపీ అడ్రాస్ లేకుండా పోతుంది. చంద్రబాబుకు ఇవే చివరిఎన్నికలు. అమరావతి లో చంద్రబాబు, పవన్ లకు సోంత ఇళ్లు లేదు. రెండు నెలల తర్వాత దూకాణం బంద్ చేసి హైదరాబాద్ వెళ్తారు. భాష్యం ప్రవీణ్ కు నియోజకవర్గంలో ఏరోడ్లు ఎక్కడో తెలియదు. చంద్రబాబు పెద్ద దోంగ. నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమని అడుగుతున్నా. జగన్ దమ్మున నాయకుడు. చంద్రబాబు మాదిరిగా దోంగ మాటలు చెప్పడం రాదు. పెదకూరపాడు లో శంకర్రావును ఏం చేయలేరు.

-వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: