Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home TelanganaAdilabad సమ్మెకు ఆటో డ్రైవర్స్ మద్దతు..

సమ్మెకు ఆటో డ్రైవర్స్ మద్దతు..

by Rama
Auto Drivers Strike

ఆటో డ్రైవర్స్ (Auto Drivers):

ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా మందమర్రి పట్టణంలోని బస్టాండ్ జాతీయ రహదారి ఆటో డ్రైవర్స్, ఓనర్స్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతల నుండి వచ్చే ఆటోలను అడ్డు కొని తిరిగి వెనక్కి పంపిస్తూన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవో నెంబర్ 106 వెంటనే రద్దు చేయాలని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న జీవోలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో వాహనాల డ్రైవర్ వ్యవస్థ మొత్తం బందు పిలుపునిచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు . అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం క్రింద ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆటో డ్రైవర్ల గురించి ప్రస్తావించలేదని ఉచిత ప్రయాణం వలన మహిళలకు నెలకు 6000 మిగులుతున్నాయని చెప్పుతున్నా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండి లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 10000 లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
    వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై అందిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రతి సోమవారం…
  • హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
    హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే..పార్క్‌కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల పరిధి లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్…
  • మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .
    తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014625
Total views : 80623

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.