Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaAdilabad సమ్మెకు ఆటో డ్రైవర్స్ మద్దతు..

సమ్మెకు ఆటో డ్రైవర్స్ మద్దతు..

by Rama
Auto Drivers Strike

ఆటో డ్రైవర్స్ (Auto Drivers):

ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా మందమర్రి పట్టణంలోని బస్టాండ్ జాతీయ రహదారి ఆటో డ్రైవర్స్, ఓనర్స్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతల నుండి వచ్చే ఆటోలను అడ్డు కొని తిరిగి వెనక్కి పంపిస్తూన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవో నెంబర్ 106 వెంటనే రద్దు చేయాలని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న జీవోలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో వాహనాల డ్రైవర్ వ్యవస్థ మొత్తం బందు పిలుపునిచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు . అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం క్రింద ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆటో డ్రైవర్ల గురించి ప్రస్తావించలేదని ఉచిత ప్రయాణం వలన మహిళలకు నెలకు 6000 మిగులుతున్నాయని చెప్పుతున్నా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండి లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 10000 లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
    సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తర‌ణ‌పైన ముఖ్యమంత్రికి నివేదిక అంద‌జేశారు…
  • తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
  • సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
    సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039341
Total views : 196422

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: