Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Latest News మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.

by Prakash
sunitha laxma reddy

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్దుర్తి మండలం లోని హస్తాల్ పూర్.. బండమీదిపల్లి .. ముల్లూరు, పెద్దాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…బిఆర్ ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందుతాయని అన్నారు. రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టిస్తామని…సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు.పేదలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నర్సాపూర్లో తనను గెలిపిస్తే పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

012473
Total views : 75212

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.