383
ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అక్కడక్కడ నేలకొరిగిన వరి పంటలు. కొన్ని చోట్ల తుఫాను హెచ్చరికతో వరి కోతలు నిలిపివేశారువరి పంట బాగా పండింది అనుకున్న టైంలోప్రకృతి వైపరీత్యం వల్ల అన్నదాతఆవేదన గురవుతున్నాడు.





Total views : 79840