Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..!

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..!

by Satya
Auto

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అదే గ్రామానికి చెందిన షేక్ రఫీ అనే వ్యక్తి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. బాధితుడు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోలు పోసి, ఎవరో తగలబెట్టారని బాధితుడు తెలిపారు. మంటలు చెలరేగే సమయంలో స్థానికలు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకుని మంటలని అదుపు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

Advertisements

You may also like

Our Visitor

039460
Total views : 196908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: