Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshWest Godavari జనంలోకి జనసేన కార్యక్రమం..

జనంలోకి జనసేన కార్యక్రమం..

by Rama
bammidi nayar

టీడీపీ జనసేన కూటమికి ప్రజలు మద్దతు తెలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని ఏటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా ఇరు పార్టీ నాయకులు కూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: పాదయాత్రతో శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు



ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019373
Total views : 90585

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.