Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేశినేని…

అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేశినేని…

by Prakash
Keshineni Nani comments

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అణగారిన వర్గాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు కష్ట పడుతున్నాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఒకప్పుడు ఊరి చివర ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాష్ట్రం నడిబొడ్డులో నిలబెట్టాడు. ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు అమరావతి రైతులని దోచుకున్నాడు. టెంపరరీ అసెంబ్లీ, సెక్రటేరియట్ అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు.

Advertisements

You may also like

Our Visitor

013930
Total views : 78480

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.