Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News లారీ బోల్తా ఆరుగురు మృతి..

లారీ బోల్తా ఆరుగురు మృతి..

by Rama
lorry accident

మల్కనగిరి జిల్లా ఒడిశా లోని ఒడిస్సా జడంబాలోని నిర్మాణ పనులు కొరకు సిమెంటు స్టీలు రాడ్లు 13 మంది కూలీలు లోడ్ చేసుకుని చిత్రకొండ మీదుగా బయలుదేరి హంతలగూడా ఘాటి రోడ్ లో దిగుతుండగా టిప్పరు లారీ మూడు పలిటీలు కొట్టి ఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకున్న బిఎస్ఎఫ్ పోలీస్ బలగాలు జవాన్లు క్షతగాత్రులను చిత్రకొండ ఆసుపత్రికి హుటాహుటి నా తరలించారు. చికిత్స పొందుతుండగా మరొక వ్యక్తి చనిపోయారు. కొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ కూలీలందరూ ఒడిశాలోని నవరంగపూర్ గ్రామమునకు చెందిన వారిని స్థానికులు అంటున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

023216
Total views : 141548

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.