Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh పెనమలూరు లో మంత్రి జోగి రమేష్ సంబరాలు

పెనమలూరు లో మంత్రి జోగి రమేష్ సంబరాలు

by Prakash
Minister Jogi Ramesh celebrations in Penamalur

కృష్ణా జిల్లా, పెనమలూరు(Penamalur) నియోజకవర్గం

బోడె కి పెనమలూరు సీటు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు. కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు. గత్యంతరం లేక చివరికి బోడె కి సీటు ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక. 175 స్థానాలు కైవసం చేసుకుంటాం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: