Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Crime ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

by Prakash
muder at prakasam

ప్రకాశం(Prakasam), మార్కాపురం మండలం నికరంపల్లి లో మీనిగ వెంకటేశ్వర్లు (32)ను గుర్తు తెలియని ఆయుధంతో హత్య చేసి పరారైన కాశీరాం రెడ్డి (30) అనే వ్యక్తి. మీనిగ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుపోయిన మృతుడి భార్యకు తీవ్ర గాయాలు జిల్లా వైద్యశాలకు తరలింపు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేసిన నిందితుడు. సంఘటన స్థలానికి పోలిసులు చెరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు….

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …

Follow us on : Facebook, Instagram & YouTube.



Advertisements

You may also like

Our Visitor

025424
Total views : 147249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.