Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

by Satya
Prime Minister Modi

ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభ(First public meeting):

ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభకు పల్నాడు జిల్లా వేదిక కానుంది. బహిరంగసభ(Public meeting)కు చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద ‘ప్రజాగళం’ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సభలో చంద్రబాబు, పవన్, ఇతర నేతలు పాల్గొంటారు. అయితే మోదీ రాకతో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆరు హెలిప్యాడ్‌ల ఏర్పాటు చేశారు. ప్రధాని వస్తున్నందున ఎస్‌పీజీ నిఘాలో పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో బహిరంగసభకు మోదీ వెళతారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ


సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..
భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని …
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు షాక్…
ఒకప్పుడు భారత దేశ ఎడ్‌టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. …
ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018660
Total views : 89114

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.