Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

by Rama
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరంలోని ఆర్కేపురంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రారంభించిన డ్రైనేజ్, వాటర్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్ లో రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబితా తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత మీద గత ప్రభుత్వంలో అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్టు గుర్తుచేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పల్లెబాట బస్తిబాటలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమాలు పల్లెలు, బస్తీలు పరిశుభ్రంగా ఉంచడానికి దోహ పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గంలోని సమస్యలన్నిటిని పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
  • వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
    ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026037
Total views : 149756

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.