Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home TelanganaKarimnagar సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

by Rama
Singareni

పెద్దపల్లి జిల్లా సింగరేణి (singareni) సంస్థ రామగుండం (Ramagundam) ఏరియా వన్ పరిదిలోని ముస్త్యాల, సుందిల్ల శివారు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జెసిబిలు, ట్రాక్టర్లు ద్వారా నిత్యం యదేచ్చగా మట్టిని రవాణా చేస్తున్న స్థానిక సింగరేణి అధికారులు, రెవిన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా సింగరేణి స్థలాల్లొ నుంచి మట్టిని తరలిస్తున్న రెవిన్యూ అధికారులు కానీ, సింగరేణి అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

దీంతో ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా యధేచ్ఛగా మట్టిని రవాణా చేస్తూ లక్షల రూపాయాల విలువ గల మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారు. స్థానిక అధికారుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు తీరు మార్చుకొని, మట్టిని రవాణా చేస్తున్న అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039176
Total views : 194569

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: