Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాం..

దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాం..

by Rama
kalipatnam land

కాళీపట్నం భూములు దీర్ఘకాలిక సమస్యను పరిష్కారించామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర లో కాళీపట్నం భూములకు పట్టాలును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అరవై ఏళ్లుగా పరిష్కారం చేసి అనుభవంలో ఉన్న రైతులకు పూర్తీ హక్కులను కల్పిస్తున్నామన్నారు. కాళీపట్నం రెవెన్యూ పరిధిలో 7 వేలు మంది అనుభవం లో ఉన్నారు. ప్రస్తుతం పదిమంది కి పట్టాలు అందజేసాం. పట్టాలు పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఎటువంటి సాంకేతిక ఇబ్బందుల తలెత్తకుండా రైతులు అన్నివిధాల ఉపయోగపడే విధంగా హక్కులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019441
Total views : 90721

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.