Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

by Prakash
Supreme Court Judge visited Swami...

గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయమూర్తి కార్తీక్, ఆలయ మాజీ చైర్మన్లు కెవి రాజన్న, చెన్నరాజు శెట్టి పాల్గొన్నారు.
ఒకప్పుడు చౌడేపల్లి నివసిస్తులైన న్యాయమూర్తి గ్రామస్తులను సన్నిహితులను పేరుపేరునా పలకరించారు. ఉదయం చౌడేపల్లి చెడుగుట్లపల్లి రోడ్డు నందు తమ పూర్వీకులు ప్రతిష్టించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013923
Total views : 78439

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.