కాంగ్రెస్(Congress) కేంద్ర ఎన్నికల(Central elections) కమిటీ తొలి సమావేశం నేపథ్యంలో తెలంగాణ(Telangana) రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్ధులపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం తొలి జాబితా క్రింద రాష్ట్రం నుంచి 8నుంచి 10 పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కూడా పాల్గొననున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి…
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో …
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో …
వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి





Total views : 150454