పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త పల్లె కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు కూడా తలో ఒక సెట్ నామినేషన్ పత్రాలు తెలుగుదేశం తరఫున దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఒక్కసారిగా పుట్టపర్తి పట్టణం పసుపుమయం సంతరించుకుంది. ఇంత పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తరలిరావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అభ్యర్థి సింధూర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసమర్థ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
- అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్తో కలిసి…




Total views : 149942