మైలవరం(Mylavaram)లో వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) సతీమణి వసంత శిరీష(Vasantha Sirisha) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ నాయకులు, మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్, ఎంపిగా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ ను సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేసారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, మహిళా నేతలు, తెలుగుదేశం, జనసేన బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం…
- ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి…
- శ్రీకాకుళం అమృత హాస్పిటల్ అక్రమాలపై సర్కారు సీరియస్..శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది మీది హంగులే తప్ప.. లోపల అత్యవసరమైన ఫైర్ సేఫ్టీ వసతులు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 38463