Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!

by Satya
Police checks in Pratima group of companies

కరీంనగర్ జిల్లా(Karimnagar District):

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు(Police) తనిఖీలు చేశారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు(Police) సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ ఏసీపీ నరేందర్(ACP Narender) తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని ఎసిపి వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన…


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక …
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి …
అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

020208
Total views : 92451

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.