Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి…

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి…

by Prakash
kcr praja aashirvadha sabha

వికారాబాద్ జిల్లా పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు. రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదు అని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు. మాట్లాడుతున్నారు టెన్ హెచ్పీ మోటర్ చాలు అని టెన్ హెచ్పి మోటర్ వాళ్ళ అయ్యా కొనిపిస్తాడా విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి. లేదంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. పరిగి ప్రజలు మండలం కావాలని అడిగితే మమ్మదాబాద్ చౌడాపూర్ మండలాలు కొత్తగా చేయడం అలాగే మహేష్ రెడ్డి నా స్నేహితుడి కొడుకు. నా కొడుకుతో సమానం. మీరు మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను పరిగిలో కూర్చొని మీ సమస్యలు తెలుసుకొని తీరుస్తాను. ఇంకా పరిగి నియోజక వర్గ విద్యార్థులకు గాని ఐటి కాలేజీలు గాని పారామెడికల్ కాలేజీతో పాటు బంజారా భవన్ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు తెచ్చి పరిగి నీ డెవలప్ చేసే బాధ్యత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కచ్చితంగా తీసుకుంటారు. మహేష్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

019441
Total views : 90721

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.