Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshGuntur ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు..

ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు..

by Rama
Red Chillies

పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిరపకళాల్లో కుప్పబోసిన 20 క్వింటాల ఎండుమిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామనికి చెందిన ఢీకొండ. రమణ అనే రైతు తన పొలంలో పండిన మిర్చిని కల్లంలో ఆరబెట్టగా, మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. మూడు ఎకరాల మిర్చిని సాగు చేసిన రైతు.. నాలుగు లక్షల రూపాయల విలువ గల మిర్చికి నిప్పు అంటించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014229
Total views : 79587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.