Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh పసుపు సంద్రంగా మారిన ఉత్తరాంధ్ర…

పసుపు సంద్రంగా మారిన ఉత్తరాంధ్ర…

by Prakash
Organized a huge public meeting

ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది.. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల జనాభా వస్తారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: