Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ..

విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ..

by Prakash
A warm welcome to Raghuramakrishnam Raju with Nimmala Ramanaidu Gajamas

రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోడూరు మండలం జిన్నూరు వంతెన వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు త్రిబుల్ ఆర్ జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు శాలువాతో రఘురామను సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి యతిరాజా నాయుడు, జనసేన ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025457
Total views : 147302

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.