Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra PradeshChittoor వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

by Rama
Kuppam

చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలోని రామ్ నగర్ కు చెందిన చంద్రన్, దోరై పై అధికార పార్టీ సర్పంచ్ మురుగేష్, జయశంకర్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నీటి కోసం పైపు లైన్లు వేస్తుంటే, తమ పై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి, తమ పై ఇనుప రాడ్డుతో తల పై కొట్టి గాయపరచాడని భాదితులు చంద్రన్, దోరై లు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగేష్ వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తామని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమకు చెందిన భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ మురుగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని. సంబంధిత అధికారులు స్పందించి మురుగేష్ వద్దనున్న నాటు తుఫాఖిని స్వాధీనం చేసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇది చదవండి: పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…


నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు …
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..
వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి …
ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ …

Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

007291
Total views : 47784

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.