Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra PradeshChittoor వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..

by Rama
Kuppam

చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలోని రామ్ నగర్ కు చెందిన చంద్రన్, దోరై పై అధికార పార్టీ సర్పంచ్ మురుగేష్, జయశంకర్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నీటి కోసం పైపు లైన్లు వేస్తుంటే, తమ పై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి, తమ పై ఇనుప రాడ్డుతో తల పై కొట్టి గాయపరచాడని భాదితులు చంద్రన్, దోరై లు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగేష్ వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తామని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమకు చెందిన భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ మురుగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని. సంబంధిత అధికారులు స్పందించి మురుగేష్ వద్దనున్న నాటు తుఫాఖిని స్వాధీనం చేసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇది చదవండి: పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: