Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshChittoor ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…

ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…

by Rama
Neelamma

తాజాగా శాంతిపురం మండలం మోరసనపల్లి పంచాయితీకి చెందిన వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య నీలమ్మ కి వైసీపీ బ్యాచ్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అభివృద్ధి ఏది అని ప్రశ్నించినందుకు ఆ మహిళా మీద సమాజం సిగ్గుతో తలదించుకునేలా పోస్టులు పెట్టారు. గతంలో మోరసనపల్లి పంచాయితీ కి సంబంధించిన పశువుల సంత స్థలాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కబ్జాకు ప్రయత్నిచడంతో సర్పంచ్ జగదీష్ తో పాటు అడ్డుకొన్నారు. అదేక్రమంలో కుప్పం పర్యటన కు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకొని, జరిగిన విషయాన్ని తెలుపుతూ నిరసన తెలియజేసారు. అప్పట్నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయి. ఇప్పుడు ఏది ప్రశ్నించిన సరే అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పోస్టులు పెడుతున్నారు. తన మీద వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను స్వయంగా ఆమె స్క్రిన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వైసీపీ బ్యాచ్ పెట్టిన పోస్టులు చూస్తుంటే మహిళల మీద వారికున్న అభిప్రాయం ఇట్టే తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రాజధాని బస్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014286
Total views : 79738

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.