Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

by Prakash
TDP OFFICE SET ON FIRE

పల్నాడు జిల్లా,

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు| Tdp Office Set On Fire

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తగలబెట్టిన గుర్తుతెలియని దుండగుల. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు ఒకసారి గా మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో హటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: