అంబర్పేట డిడి కాలనీలో ఈనెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన అంబర్పేట పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ రావు….అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిడి కాలనీలో ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వెనక నుండి వచ్చిఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తుని చేపట్టారు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్@బన్నీ(24) గా గుర్తించారు.v ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్ లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిసిపి గిరిధర్ రావు తెలిపారు..ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కుమార్ కు ఈ మధ్యనే పెళ్లి తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నదని దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఈ ముగ్గురి నుండి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైకు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లు డిసిపి గిరిధర్ రావ్ తెలిపారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్హెచ్-48పై నర్సింగ్పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 194203