పులివెందులలో జగన్ పర్యటన ఖరారు..
previous post
ఈ నెల 9,10 తేదీల్లో పులివెందులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు అయింది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ కౌసిల్, ఉన్నతాధికారులు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.






Total views : 149982Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.