రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తుల ఉమ మీడియాతో మాట్లాడుతూ, నేను ఎవరికీ హామీ చేయలేదనీ, తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు, అదే విధంగా పెరిగానన్నారు. బిసి బిడ్డ, మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారనీ ప్రజలకు మేలు చేస్తే తప్పు, ప్రజ నాయకురాలు ఎదగడం తప్పు పట్టారనీ, బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ అన్నారు. కనీసం 10 శాతం, 12 శాతం కావడం లేదనీ, 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తుందనీ, ఇక వేములవాడ నుండే దొరల పై పోరాటం కొనసాగుతుందన్నారు. నన్ను నక్సలైట్ అంటున్నారనీ అనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమే, పార్టీ నాకు అవకాశం ఇవ్వక పోతే బిసి లకు, మహిళలకు ఇక బీజేపీ అవకాశాలు ఉండవనీ, లో నేను కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు.
తుల ఉమ కామెంట్స్..
235
previous post





Total views : 62205