Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshChittoor రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన – విశ్వనాథరాజు

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన – విశ్వనాథరాజు

by Rama
liquor scams

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథరాజు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల దారిమళ్లించ డాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఇసుక దోపిడీ, సర్పంచుల దుర్వినియోగం, మద్యం కుంభకోణాల పై గణాంకాలతో సహా నిరూపిస్తున్న తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్‍ నకిలీ మద్యంతో దశలవారీగా ప్రజలను చంపేస్తున్నారన్నారని ఆరోపించారు. పెండింగ్ కేసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సీజేఐకు లేఖ రాయడంతో బెయిల్ పై ఉన్న రాజకీయ కేసులపై త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్‍ డౌన్ మొదలైందనీ హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

014664
Total views : 80729

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.